Day: August 31, 2025

రైతు డిక్లరేషన్‌ పేరుతో నట్టేట ముంచిండ్లు… రైతుల ఓట్లతోనే మంత్రి పదవి వచ్చిందని గుర్తించాలే. వరి..పత్తి పంటల నష్టంపై వెంటనే సర్వే చేయించాలి. ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం అందించాలే — మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ డిమాండ్‌

Share :