రైతు డిక్లరేషన్ పేరుతో నట్టేట ముంచిండ్లు… రైతుల ఓట్లతోనే మంత్రి పదవి వచ్చిందని గుర్తించాలే. వరి..పత్తి పంటల నష్టంపై వెంటనే సర్వే చేయించాలి. ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం అందించాలే — మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్
శ్రమ దోపిడీలో కాంట్రాక్ట్ కార్మికులు * వేతనం తక్కువ పని భారం ఎక్కువ * సంక్షేమాన్ని విస్మరిస్తున్న యాజమాన్యం * కనీస వేతనం నెలకు 25 వేలు ఇవ్వాలి * బిఎంఎస్ ప్రధాన నాయకుల డిమాండ్